- Get link
- X
- Other Apps
గడపని తొక్కటం , కూర్చోవటం చెయ్యకూడదని , అలాగే గడపకి పసుపు రాయటంలో ఆంతర్యము ఏమిటి ?
అసుర సంధ్య వేళ శ్రీమహావిష్ణువు నరశింహా వతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్య కశిపుడిని సంహరించాడు . అట్టి గడప శ్రీమహావిష్ణువు స్థానం . దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తుంటాయి . గడప అంటే లక్ష్మీదేవి కూడా . అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు . మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు . పూర్వకాలంలో పాములెక్కువ తిరుగుతుండేవి . రక్షణగా కూడా పసుపును గుమ్మాలకూ , గడపకూ పట్టించేవారు . దాని ఘాటుకు పాములు ఇత్యాది విషక్రిములు లోపలికి రాలేవు .
Visit my official website http://www.msktutorials.com/talapatra-page13.html
- Get link
- X
- Other Apps
Comments