- Get link
- X
- Other Apps
ఉదయన్నే నీరు తాగటం ఎందుకు ?
ఉదయాన్నే లేవగానే పది ద్రోసిళ్ళ నీరు త్రాగటం మంచిది . ఎంతో యవ్వనవంతంగా ఉంటారు . పెద్దలకీ పిల్లలకీ ఉదయాన్నే నీళ్ళు త్రాగటం అలవాటు చేస్తే వారు జీవితాంతమూ అజీర్తి , మూత్రపిండాల వ్యాధు లతో బాధపడకుండా ఉంటారు . రాగి చెంబుతో నీరు త్రాగితే ఎలాంటి మలబద్ధకమూ ఉండదని ఆయుర్వేదం చెబుతోంది .
For more information
http://www.msktutorials.com/talapatra.html
- Get link
- X
- Other Apps
Comments